శారదా చిట్ ఫండ్ స్కామ్లో సీబీఐ ముందుకు రాజీవ్ కుమార్
షిల్లాంగ్ : మమతా సర్కార్ కేంద్రం ప్రభుత్వం మధ్య యుద్ధం జరిగిన కొద్దిరోజులకే సీబీఐ రంగంలోకి దిగింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కోల్కతా పోలీస్ కమిషనర్ రాజీవ్కుమార్ను సీబీఐ విచారణ చేపట్టింది. శారదా చిట్ఫండ్ స్కామ్లో నాడు సిట్ అధికారిగా ఉన్న రాజీవ్ కుమార్ ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు యత్నించారన్న ఆరోపణలపై ఆయన్ను విచారణ చేస్తోంది సీబీఐ. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణ కోల్కతాలో కాకుండా ప్రత్యామ్నాయ వేదికైన షిలాంగ్లో ఆయన్ను విచారణ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే గత ఆదివారం రాజీవ్ కుమార్ను విచారణ చేసేందుకు సీబీఐ అధికారులు ఆయన నివాసానికి వెళ్లగా పోలీసులు చుట్టుముట్టారు. దీంతో గందరగోళ వాతావరణం నెలకొంది. ఆ తర్వాత స్వయంగా ఆరాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వారిని అడ్డుకున్నారు. అదేసమయంలో కేంద్ర హెంశాఖ నుంచి ఫోన్లు రావడంతో సీబీఐ అధికారులను విడిచిపెట్టారు కోల్కతా పోలీసులు. ఇక కేంద్రం రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగుతోందని ఇందులో భాగంగానే సీబీఐని దుర్వినియోగం చేస్తోందంటే మమతా ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర వైఖరిని నిరసిస్తూ ఆమె నిరసనకు కూడా దిగారు.

45 గంటల తర్వాత మమతా బెనర్జీ నిరసన కార్యక్రమాన్ని విరమించారు. అదే సమయంలో సుప్రీంకోర్టును సీబీఐ ఆశ్రయించడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సర్వోన్నత న్యాయస్థానం రాజీవ్ కుమార్ విచారణ సంస్థకు సహకరించాలని ఆదేశించింది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!












Click it and Unblock the Notifications