డికే రవి కేసు త్వరలో నివేదిక: సీబీఐ సిన్హా
బెంగళూరు: ఐఏఎస్ అధికారి డి.కే. రవి అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తు చివరి దశలో ఉందని, అతి త్వరలో తుది నివేదికను తయారు చేసి న్యాయస్థానం ముందు సమర్పిస్తామని సీబీఐ డైరెక్టర్ అనీల్ కుమార్ సిన్హా తెలిపారు.
సోమవారం ఆయన బెంగళూరు వచ్చారు. ఇదే సందర్బంలో సీబీఐ దర్యాప్తు చేస్తున్న కేసుల వివరాలను తెలుసుకున్నారు. తరువాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఐఏఎస్ అధికారి డి.కే. రవి కేసులో త్వరలో నివేదిక ఇస్తామని అన్నారు.

దర్యాప్తు సమయంలో సేకరించిన సాక్షాలు, ఆధారాలను పరిశీలించి నివేదిక తయారు చేస్తున్నామని చెప్పారు. దర్యాప్తు చేసే సమయంలో సీబీఐ అధికారులు చెప్పారు అంటు గతంలో మీడియాలో వచ్చిన వార్తలకు మాకు సంబంధం లేదని అనీల్ కుమార్ సిన్హా స్పష్టం చేశారు.
డి.కే. రవి కేసులో త్వరలో తామే అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడిస్తామని అన్నారు. అక్రమ మైనింగ్ కేసులతో పాటు కర్ణాటక ప్రభుత్వం అప్పగించిన కేసులు దర్యాప్తు చేస్తున్నామని, లాటరి స్కాం కేసు విషయంపై అధికారులతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని అనీల్ కుమార్ సిన్హా వివరించారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications