డికే రవి కేసు త్వరలో నివేదిక: సీబీఐ సిన్హా
బెంగళూరు: ఐఏఎస్ అధికారి డి.కే. రవి అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తు చివరి దశలో ఉందని, అతి త్వరలో తుది నివేదికను తయారు చేసి న్యాయస్థానం ముందు సమర్పిస్తామని సీబీఐ డైరెక్టర్ అనీల్ కుమార్ సిన్హా తెలిపారు.
సోమవారం ఆయన బెంగళూరు వచ్చారు. ఇదే సందర్బంలో సీబీఐ దర్యాప్తు చేస్తున్న కేసుల వివరాలను తెలుసుకున్నారు. తరువాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఐఏఎస్ అధికారి డి.కే. రవి కేసులో త్వరలో నివేదిక ఇస్తామని అన్నారు.

దర్యాప్తు సమయంలో సేకరించిన సాక్షాలు, ఆధారాలను పరిశీలించి నివేదిక తయారు చేస్తున్నామని చెప్పారు. దర్యాప్తు చేసే సమయంలో సీబీఐ అధికారులు చెప్పారు అంటు గతంలో మీడియాలో వచ్చిన వార్తలకు మాకు సంబంధం లేదని అనీల్ కుమార్ సిన్హా స్పష్టం చేశారు.
డి.కే. రవి కేసులో త్వరలో తామే అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడిస్తామని అన్నారు. అక్రమ మైనింగ్ కేసులతో పాటు కర్ణాటక ప్రభుత్వం అప్పగించిన కేసులు దర్యాప్తు చేస్తున్నామని, లాటరి స్కాం కేసు విషయంపై అధికారులతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని అనీల్ కుమార్ సిన్హా వివరించారు.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications