రాజకీయాలకోసం విడదీస్తున్నారు: బర్దన్, కల్సిన బాబు

అనంతరం బర్దన్ విలేకరులతో మాట్లాడారు. ఎపి విషయంలో కేంద్ర ప్రభుత్వం అచేతనంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలోని అనిశ్చితిని తొలగించేందుకు తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. రెండు ప్రాంతాల నేతలు కూర్చుని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారమవుతుందన్నారు.
ఉద్యమాల వల్ల ఇరు ప్రాంతాలలోను ద్వేషం పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెసు పార్టీ విభజన పేరుతో రాజకీయం చేస్తోందని, ఇది సరికాదన్నారు.
రాష్ట్రంలోని తాజా పరిస్థితుల పైన తాను బర్దన్కు వివరించానని చంద్రబాబు నాయుడు అన్నారు. సిడబ్ల్యూసి ప్రకటన చేస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి విలీనమవుతుందని చెప్పడం రాజకీయం కాదా అని ప్రశ్నించారు. ఇరు ప్రాంతాల్లో విద్వేషాలను పెంచి రాజకీయ లబ్ధి పొందాలని కాంగ్రెసు చూస్తోందన్నారు.
More From
-
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications