డోక్లాం ఎఫెక్ట్: చైనాకు భారత్ షాక్, 1.3బిలియన్ల గ్లాండ్ కొనుగోలు బ్లాక్
డోక్లాం(భారత్-చైనా సరిహద్దు ప్రాంతం)లో ఉద్రిక్తత నేపథ్యంలో చైనా ఫార్మా కంపెనీకి భారత్ భారీ షాకిచ్చింది.
బ్లూమ్బర్గ్: డోక్లాం(భారత్-చైనా సరిహద్దు ప్రాంతం)లో ఉద్రిక్తత నేపథ్యంలో చైనా ఫార్మా కంపెనీకి భారత్ భారీ షాకిచ్చింది. భారత్లో గ్లాండ్ ఔషధ పరిశ్రమతో షాంఘైకి చెందిన ఫోసన్ ఫార్మా కంపెనీ కుదుర్చుకున్న కీలక ఒప్పందాన్ని భారత్ తిరస్కరించినట్లు తెలిసింది.
ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎకనామిక్స్ అఫైర్స్ కమిటీ.. గ్లాండ్ ఫార్మాలో చైనా కంపెనీ ఫోసన్ ఫార్మా 86శాతం వాటా(1.3 బిలియన్ డాలర్లకు) కొనుగోలు బ్లాక్ చేసినట్లు సమాచారం. అయితే, ఈ అంశంపై సదరు కంపెనీలు అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

1962 చైనాతో యుద్ధం తర్వాత ఇరు దేశాల మధ్య తరచూ సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటూనే ఉన్నాయి. ఇటీవల భారత సరిహద్దలోకి చైనా దళాలు దూసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుండటంతో మరింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఇప్పటికే తాము యుద్ధానికి సిద్ధమేనంటూ చైనా పలుమార్లు భారత్ను బెదిరింపులకు గురిచేసే ప్రయత్నాలు చేసింది. అయితే, భారత్ కూడా అదే స్థాయిలో చైనాకు బదులిచ్చింది. తామేం వెనుకడుగు వేయబోమని భారత్ స్పష్టం చేసింది.
-
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
ముంబాయి ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి హార్డిక్ ఔట్, కొత్త కెప్టెన్ ఫిక్స్..!? -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..!












Click it and Unblock the Notifications