‘అవమానించారు’: హేమామాలినిపై కేసు నమోదు
మధుర: భారతీయ జనతా పార్టీ మధుర ఎంపీ, బాలీవుడ్ నటి హేమామాలినిపై కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. హేమామాలిని తనను అవమానకర రీతిలో దూషించారని గ్రామ ప్రధాన్(సర్పంచ్) భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
బాన్సివట్ పర్యటనకు హేమామాలిని వచ్చిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని మాంట్మూలా గ్రామ ప్రధాన్ భగవతీ దేవి భర్త భగవాన్ సింగ్ ఆరోపించారు.
హేమామాలిని తీరుకు నిరసనగా పలువురు గ్రామస్తులు ఆమె దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భగవాన్ మాట్లాడుతూ.. చెట్లు ఎవరు తొలగించారని ఆమె తమను ప్రశ్నించారని తెలిపారు. కాగా, దీనిపై అధికారులకు ఫిర్యాదు చేశామని ఆమెకు తెలిపినట్లు చెప్పారు.

ఆమె తమ మాట వినకుండా తన భార్యను ఎవరు ప్రధాన్ చేశారని నిలదీశారని తెలిపారు. అంతేగాక, తన భార్య ప్యూన్గా కూడా పనికి రాదని తిట్టారని చెప్పారు.
కాగా, భగవాన్ సింగ్ ఫిర్యాదు మేరకు హేమామాలినిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని డీఎస్పీ సంజయ్ కుమార్ తెలిపారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications