పఠాన్కోట్ విచారణ షాక్: రూ.50 ఇస్తే ఎయిర్బేస్లోకి!
న్యూఢిల్లీ: పంజాబ్లోని పఠాన్కోట్ ఎయిర్ బేస్ పైన దాడి విచారణ సందర్భంగా షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. ఎయిర్ బేస్ వద్ద తగినంత భద్రత లేదని, రూ.50 ఇస్తే వాటిని తీసుకొని స్థానికులను అక్రమంగా ఎయిర్ బేస్లోకి అనుమతించేవారని దర్యాఫ్తు వర్గాలు తెలిపాయి.
ఎయిర్ బేస్ లోపల ఉగ్రవాదులు దాడి చేసేందుకు స్థానికంగా సాయం అందిందని దర్యాఫ్తు అధికారులు భావిస్తున్నారు. కాల్ డేటాను పరిశీలించి ఉగ్రవాదులకు సాయపడిన వారిని గుర్తించే దిశగా విచారణ జరుపుతున్నారు.

ఇటీవల పఠాన్కోట్ ఎయిర్ బేస్ పైన ఉగ్రవాదులు దాడి చేయగా, ఈ దాడిలో ఏడుగురు భద్రతా దళాలు అమరులయ్యారు. ఆరుగురు ఉగ్రవాదులను మన జవాన్లు హతమార్చారు. ఈ దాడి ఘటన పైన జాతీయ దర్యాఫ్తు సంస్థ విచారణ జరుపుతోంది.
More From
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications