అమ్మ అంత్యక్రియలు : దహనం కాదు.. ఖననమే..
తమిళ హిందు బ్రాహ్మణ సాంప్రదాయ ప్రకారం జయలలిత పార్థివ దేహాన్ని ఖననం చేయబోతున్నారు.
చెన్నై: తమిళ ప్రియతమ నేత జయలలితకు కడసారి వీడ్కోలు చెప్పడం కోసం ఆమె అభిమానులంతా పార్థివ దేహం వద్దకు పోటెత్తారు. అభిమానులు, ప్రముఖుల తాకిడితో రాజాజీ హాల్ ప్రాంగణమం కిక్కిరిసిపోయింది. ఇసుకేస్తే రాలనంత జనుమ నడుమ నుంచి జయలలిత అంతిమయాత్ర ప్రారంభమవనుంది.

కాగా, జయలలిత భౌతిక కాయాన్ని ఖననం చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. తమిళ హిందు బ్రాహ్మణ సాంప్రదాయ ప్రకారం జయలలిత ఖననం జరగబోతుంది. అంత్యక్రియలపై తొలుత అనిశ్చితి నెలకొన్నా.. చివరికి పార్థివ దేహాన్ని ఖననం చేయాలని నిర్ణయించినట్లుగా పార్టీ వర్గాలు వెల్లడించాయి. గతంలో అన్నాడీఎంకె పార్టీ వ్యవస్థాపకుడు ఎంజీఆర్ ను ఖననం చేసిన మెరీనా బీచ్ లోనే జయలలితను కూడా ఖననం చేస్తుండడం గమనార్హం.
More From
-
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
ఓపెనర్ గా అభిషేక్ స్థానంలో - ఫైనల్ లో భారీ ట్విస్ట్, ఫలించేనా..!! -
India Post GDS Result 2026: పోస్టాఫీస్ జాబ్స్ మెరిట్ లిస్ట్ విడుదల-ఇలా చెక్ చేసుకోండి..! -
ఫైనల్ మ్యాచ్ వర్షం లో కొట్టుకుపోతే, ఛాంపియన్ ఎవరు - ఐసీసీ తాజా రూల్స్..!! -
కోనసీమ వాసుల కల నెరవేర్చే కొత్త రైల్వే లైన్ ప్రాజెక్ట్ లో కీలక అడుగు -
LPG price hike: గ్యాస్ ధరల షాక్-నేటి నుంచి ఒక్కో సిలిండర్ పై పెంపు ఇలా..! -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
`ఉస్తాద్` విషయంలో తెలిసి చేశారో తెలియక చేశారో గానీ.. !!












Click it and Unblock the Notifications