పూణె జైళ్లో నటుడు సంజయ్ దత్ వేతనం పెంపు

రోజు వారీ కూలీలో భాగంగా సంజయ్ దత్కు రూ. 25 ఇస్తున్నారు. ఐతే తాజాగా ఆ మొత్తాన్ని రూ. 15కు పెంచారని సమాచారం. ఇక నుంచి సంజయ్ దత్కు రోజుకు రూ. 45 సంపాదించనున్నాడు. ఇటీవల ఖైదీల వేతనాలను పెంచాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి కారణం పక్క రాష్టాలైన గుజరాత్, కర్ణాటక, తీహార్ జైళ్లలోని ఖైదీల వేతనాలు పెరగడమే.
ఈ నేపథ్యంలోనే గత నెల నుంచి ఖైదీల వేతనాలను పెరగనున్నాయి. 1993 ముంబయి వరుస పేలుళ్ల కేసులో భాగంగా సుప్రీంకోర్టు సంజయ్కు ఐదేళ్లు కారాగార శిక్ష విధించింది. సంజయ్ ఈ మేరకు 42 నెలల పాటు జైల్లో ఉండాల్సి ఉంది.
More From
-
అప్పుడు టీవి యాంకర్.. ఇప్పుడు ఏకంగా సినిమాకి రూ.20 కోట్లు !! -
బాలీవుడ్ సూపర్ స్టార్ సరసన సమంత? -
45కి పైగా దేశాల్లో "దురంధర్ 2" నయా రికార్డ్.. పవన్ మూవీ సర్దేసుకోవడమే !! -
కొడుక్కి న్యాయం చేసిన షారూఖ్.. కుతుర్ని గట్టెక్కిస్తారా ?? -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ??












Click it and Unblock the Notifications