ఆంధ్రావాళ్లు మొనగాళ్లు.. జల్లికట్టు నిరసనలో ఏపీపై తమిళుల ప్రశంస
'కోడి పందేలు నిర్వహించవద్దంటూ ఓవైపు కోర్టు ఉత్తర్వులు జారీ చేసినా.. గుట్టు చప్పుడు కాకుండా కోడిపందేలు నిర్వహించుకున్న ఆంధ్రా వాసుల్లారా.. మొనగాళ్లంటే మీరే.. '
చెన్నై: మొత్తానికి పట్టిన పట్టు వీడకుండా తమిళ ప్రజలు తాము అనుకున్నది సాధించారు. కుల, మత రాజకీయాలకు అతీతంగా తమిళ ప్రజానీకమంతా ఒక్క తాటిపైకి వచ్చి జల్లికట్టు కోసం నినదించడంతో.. కేంద్రం సైతం దిగిరాక తప్పకలేదు.
తమిళనాడు ప్రభుత్వం పంపించిన ఆర్డినెన్స్ కు కొద్దిపాటి మార్పులు చేసి కేంద్రం దాన్ని న్యాయశాఖ ఆమోదం కోసం పంపించింది. దీంతొ తమ ఆకాంక్ష నెరవేరినందుకు తమిళ ప్రజలంతా ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు.

మెరీనాబీచ్ వేదికగా జరిగిన ఆందోళన కార్యక్రమాల్లో యువత పెద్ద ఎత్తున పాల్గొన్న సంగతి తెలిసిందే. కేంద్రం ఆర్డినెన్స్ తీసుకొస్తుందన్న విషయం తెలియగానే.. హర్షం వ్యక్తం చేసిన యువత.. అదే సమయంలో ఆంధ్రా ప్రాంత వాసుల స్పూర్తిని కొనియాడారు.
'కోడి పందేలు నిర్వహించవద్దంటూ ఓవైపు కోర్టు ఉత్తర్వులు జారీ చేసినా.. గుట్టు చప్పుడు కాకుండా కోడిపందేలు నిర్వహించుకున్న ఆంధ్రా వాసుల్లారా.. మొనగాళ్లంటే మీరే.. అనుకున్నట్టే కోడి పందేలు పూర్తి చేశారు. మేం మాత్రం ఇంకా జల్లికట్టు జరుపుకోలేకపోతున్నాం' అంటూ నినాదాలు చేశారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications