జైల్లో జయ: వారు ధర్నా, నిత్యానంద స్వామి మౌనం?
బెంగళూరు/చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో దోషిగా తేలడంతో బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఆమెను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అన్నాడీఎంకే కార్యకర్తలు జైలు ఎదుట ఆందోళనకు దిగుతున్నారు. తమిళనాడులోను ధర్నా చేస్తున్నారు.
తమిళ ఇండస్ట్రీకి చెందిన పలువురు కూడా జయ విడుదల కోరుతున్నారు. అందుకోసం దీక్ష చేపట్టారు. అదే సమయంలో పలువురు స్వామీజీలు కూడా జయ విడుదలను కోరుతూ ఆందోళన చేస్తున్నారని సమాచారం.
మధురై ఆధీనం అరునగిరినాథర్తో పాటు పలువురు ఆందోళన చేస్తున్నారట. అయితే, ఈ విషయమై వివాదాస్పద నిత్యానంద స్వామి మాత్రం మౌనంగా ఉన్నారట.

తమిళనాడు
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో దోషిగా తేలడంతో బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉన్న విషయం తెలిసిందే.

తమిళనాడు
దీంతో ఆమెను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అన్నాడీఎంకే కార్యకర్తలు జైలు ఎదుట ఆందోళనకు దిగుతున్నారు. తమిళనాడులోను ధర్నా చేస్తున్నారు.

తమిళనాడు
తమిళ ఇండస్ట్రీకి చెందిన పలువురు కూడా జయ విడుదల కోరుతున్నారు. అందుకోసం దీక్ష చేపట్టారు. అదే సమయంలో పలువురు స్వామీజీలు కూడా జయ విడుదలను కోరుతూ ఆందోళన చేస్తున్నారు.

తమిళనాడు
మధురై ఆధీనం అరునగిరినాథర్తో పాటు పలువురు ఆందోళన చేస్తున్నారు. అయితే, ఈ విషయమై వివాదాస్పద నిత్యానంద స్వామి మాత్రం మౌనంగా ఉన్నారట.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications