జయలలిత, శశికళ కేసు మళ్లీ విచారిస్తాం: షాకిచ్చిన సీఎం
బెంగళూరు: ఆదాయాన్ని మించిన ఆస్తుల కేసులో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు వ్యతిరేకంగా దాఖలైన వ్యాజ్యాన్ని కొనసాగించాలని కర్ణాటకలోని సీఎం సిద్దరామయ్య ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
తమిళనాడు ముఖ్యమంత్రిగా పని చేస్తూ జయలలిత మృతి చెందిన కారణంగా ఈ వ్యాజ్యాన్ని ముగించరాదని, సుప్రీం కోర్టులో విన్నవించాలని కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని ఆ రాష్ట్ర న్యాయశాఖ ఉన్నతాధికారులు బెంగళూరులో వెల్లడించారు.

జయలలిత అక్రమాస్తుల కేసులో నెచ్చెలి శశికళ, సుధాకరన్, ఇళవరసి నిందితులు. ఈ అక్రమార్జనలో వీరంతా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసు చిన్నది కాదని, గంభీరమైన కేసు అని గుర్తు చేశారు.
అందువలన సుప్రీం కోర్టులో వ్యాజ్యాన్ని విచారించాలని మనవి చెయ్యాలని కర్ణాటకలోని సిద్దరామయ్య నేతృత్వంలోని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని న్యాయశాఖ అధికారులు తెలిపారు. మొత్తం మీద నెచ్చెలి శశికళ అండ్ కోకు మళ్లీ కష్టాలు మొదలైనాయి. 2016 జూన్ 7వ తేదిన వాదనలు పూర్తి కావడంతో సుప్రీం కోర్టు తీర్పును రిజర్వులో పెట్టంది.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications