ప్రధాని స్కాలర్ షిప్, ఉగ్రదాడికి మద్దతు, దాడి, బెంగళూరులో నర్సింగ్ విద్యార్థులు అరెస్టు!
బెంగళూరు: జమ్మూ కాశ్మీర్ లోని పూల్వామా జిల్లా అంతిపుర్ లో జరిగిన ఉగ్రవాదుల దాడికి సంబందించి సోషల్ మీడియాలో వీర జవాన్లకు వ్యతిరేకంగా పోస్టు చేసిన ముగ్గురు విద్యార్థులను బెంగళూరు శివార్లలో అరెస్టు చేశారు. జమ్మూ కాశ్మీర్ కు చెందిన ముగ్గురు బెంగళూరు శివార్లలో విద్యాభ్యాసం చేస్తున్నారు.
వాకర్ అహమ్మద్, గౌర్ ముస్తాక్, జాకిర్ మక్బాల్ అనే ముగ్గురు ప్రధాన మంత్రి స్కాలర్ షిప్ సహాయంతో బెంగళూరు గ్రామీణ జిల్లా ఆనేకల్ సమీపంలోని ఓ కాలేజ్ లో నర్శింగ్ విద్యాభ్యాసం చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ లోని పూల్వామా ఉగ్రదాడిని ఖండిస్తూ అదే కాలేజ్ విద్యార్థి కౌసిక్ దెబెనాథ్ ఫేస్ బుక్ లో పోస్టు చేశాడు.

ఉగ్రదాడిని వ్యతిరేకించకూడదని, వెంటనే ఆ పోస్టును తొలగించాలని ఈ ముగ్గురు సోషల్ మీడియాలోనే కౌసిక్ ను బెదిరించారు. తరువాత పాకిస్తాన్, ఉగ్రవాదులకు మద్దతుగా వాకర్ అహమ్మద్, గౌర్ ముస్తాక్, జాకిర్ మక్బాల్ అనే ముగ్గురు కౌసిక్ ముందు నినాదాలు చేశారు.
ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వకూడదని అభ్యంతరం వ్యక్తం చేసిన కౌసిక్ మీద ముగ్గురు నిందితులు దాడి చేశారు. మా రాష్ట్రంలో జరిగిన ఉగ్రదాడిని తాము సమర్థిస్తున్నామని ముగ్గురు నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ముగ్గురిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications