బీజేపీకి నిద్రలేని రాత్రులు ఏంటో చూపిస్తాం: లష్కరే తోయిబా
కశ్మీర్లో హత్యకు గురైన ప్రముఖ పత్రికా ఎడిటర్ షుజాత్ బుఖారీ కేసులో ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబా స్పందించింది. షుజాత్ హత్యతో తమ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని ఆ సంస్థ ప్రతినిధి డాక్టర్ అబ్దుల్లా గజ్నవి తెలిపారు.
లష్కరే తొయిబానే ఈ హత్య చేసిందని భారతీయ మీడియా అత్యుత్సాహం ప్రదర్శిస్తోందన్నారు. షుజాత్ హత్య లష్కరే తోయిబా చేసిందని చెప్పడం పచ్చి అబద్ధమని గజ్నవి చెప్పారు.

కశ్మీర్లో లష్కరేతోయిబా సంస్తకు చెందిన వారిని బీజేపీ నేత లాల్ సింగ్ లక్ష్యం చేసుకోవడంపై మండిపడ్డ గజ్నవి బీజేపీకి నిద్రలేని రాత్రులు చూపిస్తామని హెచ్చరించాడు. ప్రస్తుతం కాశ్మీర్లో చోటుచేసుకున్న పరిణామాలతో భారత ప్రభుత్వం నిరాశలోకి కూరుకుపోయిందని అందుకే ఆర్మీ బలగాలతో పాటు అక్కడ ఎన్ఎస్జీ కమాండోలను సైతం దింపిందని ఆరోపించారు.
కాశ్మీర్ను ఆక్రమించుకోవడం కోసం గత 70 ఏళ్లుగా భారత్ చేస్తున్న కుటిల ప్రయత్నాలు విఫలమవుతున్నాయని ధ్వజమెత్తిన గజ్నవి... భవిష్యత్తులో కూడా కాశ్మీర్ భారత్ వశం కాదని జోస్యం చెప్పాడు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications