ముంబై మోడల్ హత్య: ఫిల్మ్ ఆర్టిస్ట్కు యావజ్జీవ శిక్ష
హైదరాబాద్/ముంబై: ముంబైకి చెందిన మోడల్ అర్జూ అలీ హత్య కేసులో నిందితుడికి న్యాయస్థానం బుధవారం జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది. అర్జూ హత్య కేసులో రాజేశ్వరయ్య నిందితుడిగా ఉన్నాడు. అతనికి కోర్టు ఈ రోజు యావజ్జీవ కారాగార శిక్షను విధించిందని సమాచారం. రాజేశ్వరయ్య పలు సినిమాల్లోను నటించినట్లుగా తెలుస్తోంది.
ముంబైకి చెందిన మోడల్ అర్జూ అలీ 25 జూలై 2009లో హైదరాబాదులో హత్యకు గురయింది. వివరాల మేరకు నిందితుడు ఆమెను ఓ హోటల్లో హత్య చేశాడు. మోడల్కు 1994లో పెళ్లయింది. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

నాడు ఈ మోడల్ వ్యాపారం పని నిమిత్తం 19 జూలై 2009న హైదరాబాదుకు వచ్చింది. అప్పుడు నిందితుడితో పరిచయం ఏర్పడింది. నిందితుడు అర్జూ పట్ల హద్దు మీరే ప్రయత్నం చేసినప్పటికీ.. ఆమె ఆ అవకాశం ఇవ్వలేదు. అయితే 25వ తేదీన ఆమె పైన అతను అత్యాచారయత్నం చేశాడు. ఆమె అరిచే ప్రయత్నం చేయగా.. ఆమె స్కార్ఫ్తో ఆమె గొంతు నులిమి చంపాడు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications