Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

600ఏళ్లకొకసారి వచ్చే సుదీర్ఘ చంద్ర గ్రహణం: ఏయే దేశాల్లో పూర్తిగా కనిపించిందంటే?

న్యూడిల్లీ: శుక్రవారం(నవంబర్ 19న) సుదీర్ఘ చంద్ర గ్రహణం సంభవించింది.
ఈ చంద్రగ్రహణం భారతదేశంలోని పలు ప్రాంతాల్లో పాక్షికంగా కనిపించింది. 580 ఏళ్ల తర్వాత ఈ సుదీర్ఘమైన పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడటం గమనార్హం. చంద్ర గ్రహణం వ్యవధి దాదాపు మూడు గంటల 28 నిమిషాల 24 సెకన్లపాటు కొనసాగింది.

చివరిసారిగా 1440 ఫిబ్రవరి 18న ఇంత సుదీర్ఘమైన పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడింది. తాజాగా, ఈ చంద్రగ్రహణం ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఈశాన్య రాష్ట్రాల్లో పాక్షికంగా కనిపించింది. చంద్రునికి సూర్యునికి మధ్యగా సరళరేఖ మార్గంలో భూమి వచ్చిన సమయంలో సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డుగా ఉంటుంది. ఈ క్రమంలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది.

 lunar eclipse, moon, moon eclipse, new delhi, చంద్ర గ్రహణం, చంద్రుడు, న్యూఢిల్లీ

ఇక ఈ ఏడాది చంద్ర గ్రహణాల్లో ఇది చివరిది. శుక్రవారం మధ్యాహ్నం ఏర్పడిన ఈ గ్రహణం.. సాయంత్రం వరకు ఉంది. ఇలాంటి సుదీర్ఘ పాక్షిక చంద్రగ్రహణం గతంలో 1440ల్లో ఏర్పడింది. మళ్లీ 2489 అక్టోబర్‌ 9న ఏర్పడనుంది. అయితే, నవంబర్ 8, 2022లో మరో సుదీర్ఘ చంద్రగ్రహణం ఏర్పడనుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

Recommended Video

    Longest Lunar Eclipse Of 21st Century ఈ శతాబ్దంలోనే సుధీర్ఘ చంద్రగ్రహణం || Oneindia Telugu

    కాగా, ఈ చంద్ర గ్రహణం పూర్తిగా ఉత్తరఅమెరికా, దక్షిణ అమెరికా, పాలినేసియా, ఆస్టర్న్ ఆస్ట్రేలియా, నార్త్ ఈస్టర్న్ ఆసియా ప్రాంతాల ప్రజలకు బాగా కనిపించింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+