తీవ్ర ఈవ్ టీజింగ్: వైద్య విద్యార్థిని ఆత్మహత్య
లక్నో: వేధింపుల కారణంగా ఓ వైద్య విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో చోటుచేసుకుంది. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వికాస్నగర్ ప్రాంతానికి చెందిన ఓ మెడికల్ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. గత కొంతకాలంగా అమెను ఓ యువకుడు వేధిస్తున్నాడని.. ఈ విషయాన్ని పోలీసులకు చెప్పినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో ఆత్మహత్య చేసుకుందని బంధువులు తెలిపారు.

ఈ నేపథ్యంలో స్థానికంగా ఎంబీఏ చదివే అజయ్ విశ్వకుమార్ అనే యువకుడిపై మృతురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. తమ కుమార్తెపై యాసిడ్ పోస్తానంటూ అజయ్ బెదిరించాడని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు యువకుడిపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
-
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు?












Click it and Unblock the Notifications