మిస్టరీ క్రాష్ : కూలిని మిగ్ 21 ఫైటర్ జెట్... అందులోని పైలట్ అదృశ్యం
కొద్దిరోజుల క్రితం ముంబై నివాస ప్రాంతాల్లో ఒక చిన్న విమానం కూలిన ఘటన మరువకముందే ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన మిగ్ 21 ఫైటర్ జెట్ విమానం హిమాచల్ ప్రదేశ్లోని కంగ్రా జిల్లాలో కుప్ప కూలింది. ఈ ఘటనలో పైలట్ మృతి చెందాడు. ముందుగా పైలట్ కనిపించకపోయేసరికి కొంత అనుమానం అధికారులకు వచ్చింది. పఠాన్ కోట్ ఎయిర్ బేస్ నుంచి గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే జవాలికి సమీపంలోని పట్టజటియన్ గ్రామంలో విమానం కుప్పకూలింది.

సహాయక చర్యలకోసం రెండు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాఫ్టర్లు రంగంలోకి దిగాయి. జరిగిన ఘటనపై అధికారులు విచారణకు ఆదేశించారు. బుధవారం జరిగిన ఘటనకు రెండు నెలల ముందు మరో మిగ్ 21 ఫైటర్ జెట్ విమానం జమ్ముకశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో కూలింది. ఈ ఘటనలో పైలట్ మృతిచెందాడు. ఒకప్పుడు మిగ్ 21 ఫైటర్ జెట్ విమానం ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అత్యంత ప్రాముఖ్యమైనదిగా నిలిచింది. జరుగుతున్న ప్రమాదాలతో దీనికి ఎగిరే శవపేటిక అని పేరు సార్థకం అయ్యింది. 1963లో ఈ తరహా విమానాలు భారత వైమానిక దళంలో చేరాయి.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications