కూల్ న్యూస్ : పాత నోట్ల మార్పిడిపై టెన్షన్ అవసరం లేదు!
న్యూఢిల్లీ : పాత నోట్ల మార్పిడిని ఉన్నపళంగా కేంద్రం రద్దు చేయబోతుందంటూ శుక్రవారం సాయంత్రం మీడియాలో వార్తలు రావడంతో.. సామాన్యుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అయితే ఆ వార్తలన్ని అవాస్తవాలేనని స్పష్టం చేశారు ఉన్నతాధికారులు. పాత నోట్ల మార్పిడికి సంబంధించి ఎలాంటి ఆందోళన అవసరం లేదని చెబతున్నారు.

కొత్త నోట్లు సామాన్యులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాతే.. పాత నోట్ల మార్పిడిని రద్దు చేయాలనే యోచనలో కేంద్రం ఉన్నట్టు అధికారులు తెలిపారు. తొలుత ప్రకటించన విధంగానే డిసెంబర్ నెలఖారు వరకు పాత నోట్ల మార్పిడికి అవకాశం ఉంటుందని.. ఆపై.. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం ఉంటుందని పేర్కొన్నారు.
ఒకవేళ అప్పటికీ.. పరిస్థితి అదుపులోకి రాకపోతే నోట్ల మార్పిడికి గడువును పొడగించే అవకాశమున్నట్టు తెలియజేశారు. ప్రజలు వదంతులను భయాందోళనలకు లోనుకావద్దని సూచించారు.
More From
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications