పఠాన్కోట్: సల్వీందర్ సింగ్కు లై డిటెక్టర్ పరీక్ష
న్యూఢిల్లీ: పంజాబ్లోని గురుదాస్పూర్ ఎస్పీ సల్వీందర్ సింగ్కు మంగళవారం జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) హెడ్క్వార్టర్స్లో లైడిటెక్టర్ పరీక్ష నిర్వహించారు. సల్వీందర్ సింగ్ను ఎన్ఐఏ పలు ప్రశ్నలు అడిగినట్లు సమాచారం.
ఇటీవల పంజాబ్లోని పఠాన్కోట్ వైమానిక స్థావరంపై జరిగిన ఉగ్రవాద దాడికి సంబంధించి సల్వీందర్ సింగ్ను అనుమానితుడిగా భావించి అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయనను ప్రశ్నించినట్లు ఎన్ఐఏ డీజీ తెలిపారు.

పఠాన్కోట్ ఉగ్ర దాడికి ముందు సల్వీందర్ సింగ్తో పాటు మరో ఇద్దరిని ఉగ్రవాదులు అపహరించారు. ఉగ్రవాదుల చెర నుంచి బయటపడిన తర్వాత సల్వీందర్ని విచారించిన అధికారులకు ఆయన చెప్పిన పొంతన లేని సమాధానాలు పలు అనుమానాలకు తావిచ్చాయి. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
పఠాన్కోట్ ఎయిర్బేస్పై ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో ఏడుగురు జవాన్లు మృతి చెందగా, భద్రతా దళాల కాల్పుల్లో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications