చెన్నైలో పెట్రోల్, డీజీలు ధరల పెరుగుదల, వ్యాట్ ధరలను పెంపు కారణమా?
తమిళనాడు రాష్ట్రంలో పెట్రోల్, డీజీల్ ధరలు పెరిగాయి. పెట్రోల్ పై రూ.3.78, డీజీల్ పై రూ.1.78 పెరిగాయి. వ్యాట్ ట్యాక్స్ ధరలను సమీక్షించడంతో పెట్రోల్ , డీజీల్ ధరలు పెరిగాయి.
చెన్నై:తమిళనాడు రాష్ట్రంలో పెట్రోల్, డీజీల్ ధరలు పెరిగాయి. పెట్రోల్ పై రూ.3.78, డీజీల్ పై రూ.1.78 పెరిగాయి. వ్యాట్ ట్యాక్స్ ధరలను సమీక్షించింది తమిళనాడు ప్రభుత్వం.దీంతో వ్యాట్ టాక్స్ ను పెంచాలని నిర్ణయం తీసుకొంది. కొత్త ధరలను తక్షణమే అమల్లోకి వచ్చాయి.
వ్యాట్ ధరలను తమిళనాడు ప్రభుత్వం సమీక్షించింది.అయితే వ్యాట్ ధరలను పెంచుతూ సర్కార్ నిర్ణయం తీసుకొంది. పెట్రోల్ పై లీటర్ కు రూ.3.78 , డీజీల్ పై రూ.1.78 పెంచాలని సర్కార్ నిర్ణయం తీసుకొంది.
అయితే ఈ ధరల పెంపును పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ధరల పెంపుతో సామాన్యులు తీవ్రంగా ఇబ్బందులు పడే అవకాశం ఉందని అసోసియేషన్ అభిప్రాయపడింది.

వ్యాట్ ధరల పెంపు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. పెట్రోల్ పై 27 శాతం ఉన్న వ్యాట్ ను 34 శాతానికి, డీజీల్ పై 21.4 శాతం ఉన్న వ్యాట్ ను 25 శాతానికి పెంచుతూ తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.
ధరల పెంపుతో రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర సరుకుల ధరలు కూడ పెరిగే అవకాశం ఉందని అసోసియేషన్ అధ్యక్షుడు కెపీ మురళి అభిప్రాయపడ్డారు.వ్యాట్ ధరల పెంపుతో లీటర్ పెట్రోల్ ధర రూ.75 కు చేరింది.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
పెట్రోల్ కొరత లేదు.. బంకుల్లో ఫుల్ స్టాక్! తేల్చిచెప్పిన ప్రభుత్వం -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్












Click it and Unblock the Notifications