మోడీ ప్రసంగంలో ఆ 'పదం' లేదు, సోషల్ మీడియాలో కామెంట్లు
ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రసంగంలో 'మిత్రోం' అని సంబోధిస్తుంటారు. కానీ డిసెంబర్ 31వ తేదీన సాయంత్రం జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో మాత్రం ఆయన 'దోస్తోం' అన్నారు.
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రసంగంలో 'మిత్రోం' అని సంబోధిస్తుంటారు. కానీ డిసెంబర్ 31వ తేదీన సాయంత్రం జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో మాత్రం ఆయన 'దోస్తోం' అన్నారు. ఇది ఇప్పుడు చర్చకు దారి తీసింది.
మోడీ ప్రసంగంలో మిత్రోం లేకపోవడం పైన సోషల్ మీడియాలో చమక్కులు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మిత్రోం పదం ట్రెండ్ అవుతోంది.
మిత్రోం నుంచి ఉర్దూ పదం దోస్తోంకి మోడీ మారిపోయారని, క్రైస్తవుల నూతన సంవత్సర పండుగకి శుభాకాంక్షలు తెలిపారని, పేదలకు అనుకూల పథకాలు ప్రకటిస్తున్నారని, ఇప్పుడు ఆయన ఉదారవాద సెక్యులర్ అని మాధవన్ నాయర్ ట్వీట్ చేశారు.

తొలుత మనకు నోట్లను దూరం చేశారని, ఇప్పుడు మనకు ఇష్టమైన మిత్రోంను దూరం చేశారని మరొకరు కామెంట్ చేశారు. మోడీ మిత్రోం అనలేదని, అంటే మనల్ని అన్ ఫ్రెండ్ చేయలేదు కదా అని మరొకరు విసుర్లు విసిరారు.
More From
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు












Click it and Unblock the Notifications