మోడీ ప్రసంగంలో ఆ 'పదం' లేదు, సోషల్ మీడియాలో కామెంట్లు
ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రసంగంలో 'మిత్రోం' అని సంబోధిస్తుంటారు. కానీ డిసెంబర్ 31వ తేదీన సాయంత్రం జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో మాత్రం ఆయన 'దోస్తోం' అన్నారు.
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రసంగంలో 'మిత్రోం' అని సంబోధిస్తుంటారు. కానీ డిసెంబర్ 31వ తేదీన సాయంత్రం జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో మాత్రం ఆయన 'దోస్తోం' అన్నారు. ఇది ఇప్పుడు చర్చకు దారి తీసింది.
మోడీ ప్రసంగంలో మిత్రోం లేకపోవడం పైన సోషల్ మీడియాలో చమక్కులు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మిత్రోం పదం ట్రెండ్ అవుతోంది.
మిత్రోం నుంచి ఉర్దూ పదం దోస్తోంకి మోడీ మారిపోయారని, క్రైస్తవుల నూతన సంవత్సర పండుగకి శుభాకాంక్షలు తెలిపారని, పేదలకు అనుకూల పథకాలు ప్రకటిస్తున్నారని, ఇప్పుడు ఆయన ఉదారవాద సెక్యులర్ అని మాధవన్ నాయర్ ట్వీట్ చేశారు.

తొలుత మనకు నోట్లను దూరం చేశారని, ఇప్పుడు మనకు ఇష్టమైన మిత్రోంను దూరం చేశారని మరొకరు కామెంట్ చేశారు. మోడీ మిత్రోం అనలేదని, అంటే మనల్ని అన్ ఫ్రెండ్ చేయలేదు కదా అని మరొకరు విసుర్లు విసిరారు.
More From
-
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!












Click it and Unblock the Notifications