పెళ్లికి వెళ్లొస్తుండగా రోడ్డు ప్రమాదం: 10 మంది మృతి

గాంధీనగర్: గుజరాత్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పది మంది మృత్యువాత పడ్డారు. అర్వల్లీ జిల్లా శ్యామ్ లాజీ చెక్ పోస్టు వద్ద ట్యాంకర్, జీపు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

జీపులో ఉన్న 10మంది అక్కడికక్కడే మృతి చెందారు. జీపులోని ప్రయాణికులు పెళ్లికి హాజరై వస్తుండగా ప్రమాదం జరిగినట్టు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోన్నారు.

Road accident: 10 dead

కాబూల్ నుంచి ఢిల్లీకి భారతీయుల మృతదేహాలు

న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో గురువారం ఒక గెస్ట్ హౌజ్‌పై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల ఘటనలో మృతిచెందిన నలుగురు భారతీయుల మృతదేహాలు శుక్రావరం ఢిల్లీలోని పాలెం విమానాశ్రయానికి చేరుకున్నాయి. గురువారం జరిగిన ఈ ఘటనలో నలుగురు భారతీయులు సహా 14 మంది విదేశీయులు మృతిచెందారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+