ప్రణబ్తో సీమాంధ్ర ఎంపీలు, అవిశ్వాసానికి శివసేన సై

న్యాయాన్యాయాలు పరిశీలించాకనే బిల్లును అసెంబ్లీకి పంపించాలన్నారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా నడుచుకోవద్దని కోరారు. విభజన బిల్లును అనుమతించవద్దన్నారు. కాగా, రాష్ట్రపతిని కలిసిన వారిలో తొమ్మిది మంది ఎంపీలు ఉన్నారు. వారు రెండు పేజీల మేమోరాండాన్ని సమర్పించారు.
అంతకుముందు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు ప్రణబ్ ముఖర్జీని కలిశారు. కాగా, సీమాంధ్ర కాంగ్రెసు, సీమాంధ్ర తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎంపీలు కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టిన విషయం తెలిసిందే. దీంతో రెండు రోజులుగా ఢిల్లీలో రాజకీయాలు వేడెక్కాయి.
తెలంగాణకు అనుకూలం కాదు: శివసేన
తాము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పూర్తి వ్యతిరేకమని శివసేన నేత అనంత గీతే అన్నారు. విభజనపై అవిశ్వాసం పార్లమెంటుకు వస్తే తాము మద్దతు పలుకుతామని తెలిపారు.
More From
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications