నేను సన్యాసిని, నాకు పద్మశ్రీ వద్దు: మోడీకి సిద్ధేశ్వర్ స్వామి లేఖ
బెంగళూరు: భారత ప్రభుత్వం తనకు ప్రకటించిన ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డును విజయ్పూర్కు చెందిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సిద్ధేశ్వర్ స్వామిజీ సున్నితంగా తిరస్కరించారు. ఈ మేరకు ప్రధాని మోడీకి లేఖ ద్వరా విజ్ఞప్తి చేశారు.
తాను సన్యాసిని అని, తనకు అవార్డులు ఎందుకని పేర్కొన్నారు. 'ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును నాకు ఇవ్వాలని నిర్ణయించినందుకు భారత ప్రభుత్వానికి ఎంతో కృతజ్ఞతలు. మీ పట్ల, భారత ప్రభుత్వం పట్ల ఎంతో గౌరవంతో అవార్డును స్వీకరించలేనని తెలియజేస్తున్నాను. మీరు నా నిర్ణయాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను' అని సిద్ధేశ్వర్ పేర్కొన్నారు.

తాను గతంలోనూ ఏ అవార్డు స్వీకరించలేదని సిద్ధేశ్వర్ స్పష్టం చేశారు. ధార్వాడ్ యూనివర్సిటీ తనకు గౌరవ డాక్టరేట్ను కొన్నేళ్ల క్రితం ఇవ్వగా గౌరవపూర్వకంగా దానిని తిరిగి ఇచ్చేసినట్లు చెప్పారు.
More From
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications