అసోంలో కూలిన సుఖోయ్-30 యుద్ధ విమానం: పైలట్లు సురక్షితం
తేజ్పూర్: భారత వాయుసేనకు చెందిన సుఖోయ్-30ఎంకెఐ యుద్ధవిమానం మంగళవారం మధ్యాహ్నం అసోం రాష్ట్రంలో కూలిపోయింది. తేజ్పూర్కు 35 కిలోమీటర్ల దూరంలో సంభవించిన ఈ ప్రమాదం నుంచి ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు.
తేజ్పూర్లోని సలనిబారి ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి బయల్దేరిన ఈ యుద్ధ విమానం కాసేపటికే రాడార్తో సంబంధాలు తెగిపోయాయి. ఈ ప్రమాదం మంగళవారం 12.30గంటల ప్రాంతంలో జరిగినట్లు రక్షణ శాఖ అధికారి ఒకరు తెలిపారు.

అయితే ప్రమాదం నుంచి పైలల్, కో పైలట్ సురక్షితంగా బయటపడ్డారని చెప్పారు. కాగా, ఈ ప్రమాదంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం
లక్నో: ఢిల్లీ-భువేశ్వర్ ఎయిరిండియా విమానం ఉత్తర్ప్రదేశ్ రాజధాని లక్నోలో మంగళవారం మధ్యాహ్నం అత్యవసరంగా దిగింది. విమానంలో సాంకేతికలోపం తలెత్తడంతో పైలట్ విమానాన్ని లక్నో విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. విమానంలో 169 మంది ప్రయాణీకులు ఉన్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications