మైసూరు కోర్టు బాంబు పేలుడు కేసు: చిత్తూరు కోర్టులో, ఇక్కడా వారే, ఎఫ్ఐఆర్ !
మైసూరు కోర్టు ఆవరణంలో జరిగిన బాంబు పేలుడు కేసుకు సంబందించి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మే 24 చార్జిషీట్ దాఖలు చేసింది.
మైసూరు: మైసూరు కోర్టు ఆవరణంలో జరిగిన బాంబు పేలుడు కేసుకు సంబందించి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మే 24 (బుధవారం) చార్జిషీట్ దాఖలు చేసింది. బేస్ మూమెంట్ లేదా అల్ ఉమ్మా ఉగ్రవాదులు మైసూరు కోర్టు ఆవరణంలో బాంబు పెట్టి ఉంటారని ఎన్ఐఏ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు.
మైసూరు కోర్టు ఆవరణంలోని మూత్రవిసర్జనశాలలో జరిగిన బాంబు పేలుడు కేసుకు సంబంధించి బెంగళూరులోని ప్రత్యేక కోర్టులో బుధవారం ఎఫ్ఐఆర్ సమర్పించారు. మైసూరు కోర్టు ఆవరణంలో జరిగిన బాంబుపేలుడులో తలుపు, కిటికీలు ద్వంసం అయ్యాయి.

దక్షిణ భారతదేశంలో తన నెట్ వర్క్ విస్తరించడానికి అల్ ఉమ్మా, బేస్ మూమెంట్ ఉగ్రవాదులు ఈ బాంబు పేలుడు సృష్టించి ఉంటారని ఎన్ఐఏ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు కోర్టు ఆవరణంలో గతంలో బాంబు పేలుడు జరిగిన విషయం తెలిసిందే.
ఆ సందర్బంలో ఉగ్రవాదులు బేస్ మూమెంట్ పేరుతో ఓ లేఖ పంపించారు. ఆ లేఖలో ఒసామా బిన్ లాడెన్ ఫోటో కూడా ఉంది. అందులో కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లో బేస్ మూమెంట్ పేరుతో బాంబు దాడులు చేస్తామని ఉగ్రవాదులు హెచ్చరించిన విషయం తెలిసిందే.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..!












Click it and Unblock the Notifications