సింథటిక్ పాల ఉత్పత్తి కేంద్రాలపై పోలీసుల దాడులు....ఆరు రాష్ట్రాల్లో సింథటిక్ పాల పంపిణి
మధ్యప్రదేశ్లో చిన్నపిల్లల నుండి పెద్దలు తాగే పాలను కల్తి చేస్తున్న ముఠాను ఆ రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ ,చంబల్ రిజియన్ ప్రాంతాంలో నిర్వహిస్తున్న పాల కేంద్రాలపై పోలీసులు దాడులు చేశారు. ఈనేపథ్యంలోనే టాక్సిక్ పదార్థాలతో తయారు చేస్తున్న మూడు సింథటిక్ పాల కేంద్రాలపై దాడులు చేసి సుమారు 60 మంది వరకు అరెస్ట్ చేశారు.కాగా ఈ పాలను ఆరు రాష్ట్రాల్లో పంపీణి చేస్తారని పోలీసులు తెలిపారు.
కాగా దాడుల్లో భాగంగా 10వేల లీటర్లను 200 కిలోల సింథటిక్ పన్నీర్ను పట్టుకున్నారు, లిక్విడ్ డిజర్జంట్, రిఫైండ్ అయిల్, మరియు గ్లూకోజ్, వీటితోపాటు మరో 20 పాల ట్యాంకర్లు,11 వ్యాన్లను సీజ్ చేశారు. కాగా మూడు యూనిట్లలో ముప్పై శాతం మేర పాలలో లిక్విడ్స్ కలిపి పాలను తయారు చేస్తారని ఇందుకోసం ఓక్కో లీటరుకు 5 రుపాయాలు ఖర్చు అవుతుందని కాని దీన్ని మార్కెట్ లో 45 రుపాయాలకు లీటరు చోప్పున అమ్ముతున్నారని పోలీసులు తెలిపారు..

కాగా సింథటిక్ పాలను దేశంలోని మధ్యప్రదేశ్తో పాటు ,ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ,హర్యాణ, మహారాష్ట్రల్లో ఈ పాలను అమ్ముతున్నట్టు తెలిపారు.ఇందుకోసం మూడు యూనిట్లు కూడ ఇరవైనాలుగు గంటలు కూడ పాలను ఉత్పత్తి చేస్తాయని టాస్క్ఫోర్స్ పోలీసులు తెలిపారు.
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications