ఏటిఎం తెరిచేందుకు యత్నం: పోలీసులకు చిక్కారు

ఓ ప్రైవేటు యూనివర్సిటీలో కీనర్లుగా పని చేస్తున్న నిందితులు రోహతాష్ చౌహాన్, గుల్షన్ తివారీలు ఛెలెరాలో ఓ అద్దె ఇంట్లో ఉంటున్నట్లు పోలీసులు చెప్పారు. వారిద్దరూ గత కొన్ని రోజుల నుంచి సెక్యూరిటీ గార్డులేని ఏటిఎంలో దొంగతనం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
నాలుగు రోజుల క్రితం ఈ ఇద్దరు నిందితులు సెక్టార్ 44లోని యాక్సిస్ బ్యాంక్ ఏటిఎంను తెరిచేందుకు విఫలయత్నం చేశారు. అది తెరచుకోకపోవడంతో అక్కడ్నుంచి వెళ్లిపోయారు ఆ తర్వాత ఆదివారం డిఎస్సి రోడ్లోని ఏటిఎంకు సెక్యూరిటీ గార్డు లేకపోవడంతో ఆ ఏటిఎంను తెరిచేయత్నం చేశారు.
ఈ నేపథ్యంలో వారు పోలీసులకు పట్టుబడ్డారని డిఎస్పీ రాజ్కుమార్ మిశ్రా తెలిపారు. ఓ స్క్రూడైవర్, హమ్మర్ను వారి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, నిందితులను పట్టుకుని, ఏటిఎం చోరీని విఫలం చేసిన పోలీసులకు రూ. 5వేలను ఎస్ఎస్సీ ప్రీతిందర్ సింగ్ ప్రకటించారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications