షాక్: షీనాబోరా హత్యకేసును విచారిస్తున్న పోలీస్ అధికారి భార్య అనుమానాస్పద మరణం
షీనాబోరా హత్యకేసులో విచారణ అధికారి ధ్యానేశ్వర్ గనోర్ భార్య దీపాలి గనోర్ మంగళవారం రాత్రి అనుమానాస్పదస్థితిలో మరణించింది.
ముంబై: షీనాబోరా హత్యకేసులో విచారణ అధికారి ధ్యానేశ్వర్ గనోర్ భార్య దీపాలి గనోర్ మంగళవారం రాత్రి అనుమానాస్పదస్థితిలో మరణించింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనాబోరా హత్యకేసును ధ్యానేశ్వర్ గనోర్ విచారిస్తున్నారు. ముంబాయిలోని శాంతాక్రూజ్ ఏరియాలోని ఇంటిలో ధ్యానేశ్వర్ గనోర్ భార్య దీపాలి గనోర్ అనుమానాస్పదస్థితిలో మరణించి ఉంది.

ఇంటికి వచ్చిన ధ్యానేశ్వర్ తన భార్య మరణించి ఉండడాన్ని ఆయన పోలీసులకు సమాచారమిచ్చాడు. ఉదయం పదిన్నరగంటల సమయంలో ఇంటికి వచ్చి తలుపులు కొట్టినా భార్య ఎంతకు తలుపులు తీయలేదు. ఫోన్ చేసినా ఫలితం లేకుండాపోయిందని పోలీసులు తెలిపారు.
ఏదోరకంగా తలుపులు తెరిచిచూస్తే రక్తపు మడుగులో ఉన్న తన భార్య మృతదేహం కన్పించిందని ధ్యానేశ్వర్ పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. మరోవైపు ఈ సంఘటన జరిగిన నాటి నుండి కూడ తన కొడుకు కూడ కన్పించకుండాపోయాడని ఆయన చెబుతున్నారు.
అంతేకాదు తన కొడుకు సెల్ ఫోన్ కూడ స్విఛ్చాప్ లో ఉందన్నారు.సంఘటన స్థలంలో హత్యకు ఉపయోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications