పాక్ దురాగతం: గంటల్లోనే గురుదాస్పుర్ బార్డర్లో కాల్పులు
న్యూఢిల్లీ: యూరి దాటికి ప్రతీకారంగా జరిగిన సర్జికల్ స్ట్రయిక్ నేపథ్యంలో పాకిస్తాన్ పలుమార్లు సరిహద్దుల్లో ఉల్లంఘనలకు పాల్పడుతోంది. అలాగే ఉగ్రవాదులు భారత్ లోకి చొచ్చుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పాక్ - భారత్ సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది.

పంజాబ్ సరిహద్దుల్లో ఉగ్రవాదులు చొరబాట్లకు ప్రయత్నించారు. వారి పైన సైనికులు కాల్పుల జరిపారు.
గురుదాస్ పుర్ పోస్ట్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే బారాముల్లాలో పాక్ ఉల్లంఘనకు పాల్పడింది. అది జరిగి గంటల కాకముందే గురుదాస్ పుర్ చెక్ పోస్ట్ వద్ద ఉల్లంఘనకు పాల్పడింది. భారత్ - పాక్ సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది.
More From
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ












Click it and Unblock the Notifications