పాక్ దురాగతం: గంటల్లోనే గురుదాస్పుర్ బార్డర్లో కాల్పులు
న్యూఢిల్లీ: యూరి దాటికి ప్రతీకారంగా జరిగిన సర్జికల్ స్ట్రయిక్ నేపథ్యంలో పాకిస్తాన్ పలుమార్లు సరిహద్దుల్లో ఉల్లంఘనలకు పాల్పడుతోంది. అలాగే ఉగ్రవాదులు భారత్ లోకి చొచ్చుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పాక్ - భారత్ సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది.

పంజాబ్ సరిహద్దుల్లో ఉగ్రవాదులు చొరబాట్లకు ప్రయత్నించారు. వారి పైన సైనికులు కాల్పుల జరిపారు.
గురుదాస్ పుర్ పోస్ట్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే బారాముల్లాలో పాక్ ఉల్లంఘనకు పాల్పడింది. అది జరిగి గంటల కాకముందే గురుదాస్ పుర్ చెక్ పోస్ట్ వద్ద ఉల్లంఘనకు పాల్పడింది. భారత్ - పాక్ సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది.
More From
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications