సాంబార్ రుచిగా లేదని భర్త, అత్త తిట్టారు: బెంగళూరులో మహిళ ఆత్మహత్య !
సాంబార్ సరిగా చెయ్యలేదని, తినడానికి రుచిగా లేదని అత్త, భర్త తిట్టారని జీవితంపై విరక్తి చెందిన మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరు నగరంలోని కూనప్పన అగ్రహార (కేపీ అగ్రహార) పోలీస్ స్టేషన్.
బెంగళూరు: సాంబార్ సరిగా చెయ్యలేదని, తినడానికి రుచిగా లేదని అత్త, భర్త తిట్టారని జీవితంపై విరక్తి చెందిన మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరు నగరంలోని కూనప్పన అగ్రహార (కేపీ అగ్రహార) పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
కేపీ అగ్రహారలోని చోళూరుపాళ్య ప్రాంతంలో శ్రీనివాస్, నాగరత్న దంపతులు నివాసం ఉంటున్నారు. 28 ఏళ్ల కిత్రం శ్రీనివాస్, నాగరత్నకు వివాహం జరిగింది. శ్రీనివాస్, నాగరత్న దంపతులకు మిథున్ అనే కుమారుడు ఉన్నాడు. శుక్రవారం రాత్రి ఇంటిలో అందరూ భోజనం చెయ్యడానికి కుర్చున్నారు.

నాగరత్న భర్త శ్రీనివాస్ తో పాటు అత్త, కుమారుడు మిథున్ భోజనం వడ్డించారు. ఆ ససందర్బంలో సాంబార్ రుచిగా లేదని, ఇలాగేనా వంటలు చేసేది అంటూ నాగరత్న మీద ఆమె భర్త శ్రీనివాస్, అత్త మండిపడ్డారు. ఒక్క రోజు సాంబార్ రుచిగా లేదని అందరి ముందు తిట్టారని జీవితంపై విరక్తి చెందిన నాగరత్న తన గదిలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకుంది. నాగరత్న కుమారుడు మిథున్ వెళ్లి చూడగా ఆమె ఆత్మహత్య చేసుకున్న విషయం వెలుగు చూసింది.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications