సిరియాలో ఆత్మాహుతి దాడి, 42 మంది మృతి, మృతుల సంఖ్య పెరిగే అవకాశం
కారుబాంబు పేలుడు ఘటనలో 42 మంది మరణించారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. అయితే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు.సిరియాలో ఈ ఘటన చోటుచేసుకొంది.
డమాస్కన్:కారు బాంబు పేలుడు ఘటనలో 42 మంది మరణించారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు.అయితే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు.సిరియాలో ఈ ఘటన చోటుచేసుకొంది.
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడుతున్నతిరుగుబాటుదారులు లక్ష్యంగా ఈ దాడి జరిగింది.ఈ ఘటనలో 42 మంది ప్రాణాలను కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. మృతులసంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు.

ఆల్ బాబ్ నగరం సమీపంలోని సుసైన్ గ్రామంలో రెబల్ కమాండ్ సెంటర్ వద్ద పేలుడు పదార్థాలతో నింపి ఉన్న వాహనంతో ఆత్మాహుతి దాడి చేసుకొన్నట్టుగా సిరియాకు చెందిన మానవహక్కుల సంఘం వెల్లడించింది.
ఈ ఘటనలో పెద్ద సంఖ్యలో తిరుగుబాటుదారులు గాయాలపాలయ్యారు. దాడికి ఎవరూ భాద్యులనే విషయాన్ని ఇంకా ప్రకటించలేదు.
ఆల్ బాబ్ నగరం పై ఆధిక్యం కోసం ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు గత కొన్నివారాలుగా ప్రయత్నిస్తున్నారు. ఐఎస్ పై పోరాడడానికి గత ఆగష్టులో టర్కీ సిరియాకు బలగాలకు పంపింది.ఈ ఘటనలో గాయపడిన పలువురిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications