టీవీ చానల్లో యాంకర్ ముఖం, ఆగ్రహజ్వాలలు, వివరణ

ఓ ముస్లిం చానెల్లో, ముస్లిం యువతి ఆ విధంగా వార్తలు చదవడం సంచలనాన్ని సృష్టించింది. దీనిపై విమర్శలు, ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. ఈ చానెల్లో కార్యక్రమాలకు అతిథిగా వచ్చే విదేశీ వనితలకు తప్ప, మరెవరరికీ తల మీద ముసుగు లేకుండా కనిపించే హక్కు లేదు.
ఇది తీవ్రమైన మత ద్రోహమంటూ మతగురువులు, పెద్దలు తీవ్ర విమర్శలు గుప్పించారు. దాంతో భయపడిన చానెల్ నిర్వాహకులు ఆమె తమ చానెల్ ఉద్యోగి కాదని, లండన్కు చెందిన గెస్ట్ న్యూస్ రీడర్ అని, అందువల్లే పొరపాటు జరిగిందని మత పెద్దలకు వివరణ ఇచ్చింది.
ఈ వివరణ హక్కుల కార్యకర్తలను మండిపడేలా చేసింది. మహిళా స్వేచ్ఛకు తీవ్ర భంగంగా భావించిన హక్కుల కార్యకర్తలు చానెల్ స్టేట్మెంట్తో తీవ్ర నిరాశకు గురయ్యారు. ముస్లిం న్యూస్ రీడర్లకు ముఖాన్ని చూపించే హక్కు లభించేవరకూ పోరాడతామని హెచ్చరిస్తున్నారు.
More From
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications