ముగ్గురి అరెస్టు: కొట్టి వ్యభిచారం చేయించారు
దుబాయ్: పనిమనిషిగా ఉద్యోగం ఇస్తామని చెప్పి ఓ మహిళను వ్యభిచారంలోకి నెట్టిన ముగ్గురు భారతీయులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబు దుబాయ్లో జరిగినట్లు మీడియా వార్తాకథనాన్ని ప్రచురించింది.
అబూ దుబాయ్లోని క్రిమినల్ కోర్టు ఆ కేసు విచారణను చేపట్టింది. ముగ్గురు భారతీయ వ్యక్తులు మహిళను అబూ దుబాయ్లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో పట్టుకుని, వ్యభిచారంలోకి నెట్టారని ఆరోపణలు వచ్చాయని ద నేషనల్ రాసింది.

ఆ ముగ్గురు వ్యక్తులను ఎస్కె, ఎంఎస్, జడ్ఎన్లుగా గుర్తించారు. వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్న హమదాన్ స్ట్రీట్లోని అపార్టుమెంటుపై పోలీసులు దాడి చేశారు. మహిళ ఇచ్చిన సమాచారంతో పోలీసులు అపార్టుమెంటుపై దాడి చేసి ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు
తనను కట్టేసి, వివిధ హోటళ్లకు తీసుకుని వెళ్లి వ్యభిచారం చేయించారని ఆ మహిళ ఆరోపించింది. తాను వ్యభిచారం చేస్తున్న విషయాన్ని భారతదేశంలోని తన భర్తకు తెలియజేస్తామని వారు తనను బ్లాక్మెయిల్ చేసినట్లు ఆమె తెలిపింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications