బంపర్ ఆఫర్: రూ.వెయ్యి డ్రా చేస్తే రూ.2 వేలు, జనం క్యూ, చివరికీ
ఇప్పుడు రోడ్డు మీద రూ.100 నోటు కనిపిస్తే పిలిచి ఇచ్చేవారు కొందరు. తీసుకునేవారు ఎక్కువ మంది.. అందరూ అలాంటి వారు కాదు. కానీ కాలం అలా ఉంది. మరీ ఏటీఎంలో డబ్బులు రెట్టింపు వస్తాయని చెబితే ఊరుకుంటారా..? ఊహు అంటారు. క్యూ కట్టేస్తారు. అలా సిద్దిపేటలో ఓ ఘటన జరిగింది.
సిద్దిపేట బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలో ఇలా జరిగింది. అవును ఓ కస్టమర్ డబ్బులు తీసేందుకు వెళ్లాడు. రూ.వెయ్యికి రెండు వేల వస్తున్నాయి. ఆ వెనకాల ఉన్నవారు.. ఇలా ఒక్కొక్కరు తీసుకున్నారు. వారు ఊరికే ఉంటారా.. అందరికీ చెప్పడంతో క్యూ కట్టారు. ఇదేంటని ఆరా తీయగా విషయం బ్యాంక్ అధికారులకు తెలిసింది.

వారు వెంటనే ఏటీఎం వద్దకు వచ్చి ఆ ఏటీఎం క్లోజ్ చేశారు. దీంతో మిగతా జనం ఊసురుమనేశారు. అయ్యో ఏంటీ ఇదీ అని అంతా అనుకున్నారు. కానీ తొలుత తీసుకున్నవారు ప్రయోజనం పొందారు. కానీ వారి డేటా బ్యాంకు అధికారుల వద్ద ఉందనేది తెలుసుకోవాలి.
నిజానికి ఇప్పుడు అంతా ఆన్ లైన్.. ఫోన్ పే.. లేదంటే గూగుల్ పే వాడుతున్నారు. కొన్ని కొన్ని షాపుల వద్ద తమకు కావాల్సిన నగదును తీసుకుంటున్నారు. దీంతో ఏటీఎం వద్దకు రావడం రేర్.. కానీ అక్కడ జనం ఉండటంతో డౌట్ వచ్చింది. విషయం బ్యాంక్ సిబ్బందికి తెలియడంతో.. వారు ఏటీఎం మూసివేశారు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications