బంపర్ ఆఫర్: రూ.వెయ్యి డ్రా చేస్తే రూ.2 వేలు, జనం క్యూ, చివరికీ
ఇప్పుడు రోడ్డు మీద రూ.100 నోటు కనిపిస్తే పిలిచి ఇచ్చేవారు కొందరు. తీసుకునేవారు ఎక్కువ మంది.. అందరూ అలాంటి వారు కాదు. కానీ కాలం అలా ఉంది. మరీ ఏటీఎంలో డబ్బులు రెట్టింపు వస్తాయని చెబితే ఊరుకుంటారా..? ఊహు అంటారు. క్యూ కట్టేస్తారు. అలా సిద్దిపేటలో ఓ ఘటన జరిగింది.
సిద్దిపేట బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలో ఇలా జరిగింది. అవును ఓ కస్టమర్ డబ్బులు తీసేందుకు వెళ్లాడు. రూ.వెయ్యికి రెండు వేల వస్తున్నాయి. ఆ వెనకాల ఉన్నవారు.. ఇలా ఒక్కొక్కరు తీసుకున్నారు. వారు ఊరికే ఉంటారా.. అందరికీ చెప్పడంతో క్యూ కట్టారు. ఇదేంటని ఆరా తీయగా విషయం బ్యాంక్ అధికారులకు తెలిసింది.

వారు వెంటనే ఏటీఎం వద్దకు వచ్చి ఆ ఏటీఎం క్లోజ్ చేశారు. దీంతో మిగతా జనం ఊసురుమనేశారు. అయ్యో ఏంటీ ఇదీ అని అంతా అనుకున్నారు. కానీ తొలుత తీసుకున్నవారు ప్రయోజనం పొందారు. కానీ వారి డేటా బ్యాంకు అధికారుల వద్ద ఉందనేది తెలుసుకోవాలి.
నిజానికి ఇప్పుడు అంతా ఆన్ లైన్.. ఫోన్ పే.. లేదంటే గూగుల్ పే వాడుతున్నారు. కొన్ని కొన్ని షాపుల వద్ద తమకు కావాల్సిన నగదును తీసుకుంటున్నారు. దీంతో ఏటీఎం వద్దకు రావడం రేర్.. కానీ అక్కడ జనం ఉండటంతో డౌట్ వచ్చింది. విషయం బ్యాంక్ సిబ్బందికి తెలియడంతో.. వారు ఏటీఎం మూసివేశారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications