నా జీవితం దుర్భరంగా మారింది: బిటెక్ అమ్మాయి మౌనిక ఆత్మహత్య
హైదరాబాద్ దుండిగల్లోని సూరారం కాలనీలో బుధవారం రాత్రి ఘోరం జరిగింది. బిటెక్ అమ్మాయి ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
హైదరాబాద్: హైదరాబాద్ దుండిగల్లోని సూరారం కాలనీలో బుధవారం రాత్రి ఘోరం జరిగింది. బిటెక్ అమ్మాయి ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
సూరారం కాలనీలో ఉంటున్న మౌనిక బిటెక్ ఫోర్త్ ఇయర్ చదువుతోంది. బుధవారం రాత్రి అందరూ నిద్రపోయాక ఆమె ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

ఈ మేరకు ఆమె ఇన్స్టాగ్రామ్లో స్టేటస్ పోస్ట్ చేసి ఆత్మహత్యకు పాల్పడింది. తన జీవితం దుర్భరంగా మారిందని అందులో పేర్కొంది. కాగా మౌనిక ఆత్మహత్యకు కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు కారణం కావొచ్చునని పోలీసులు భావిస్తున్నారు.
More From
-
హైదరాబాద్ కు మరో మణిహారం..దేశంలోనే రెండో నెట్ఫ్లిక్స్ ఆఫీస్ ప్రారంభం.. ఎప్పుడంటే! -
"బీరు"తో పాటు బాటిల్ లోపలే స్టఫ్.. బిత్తరపోయిన మందుబాబు !! -
మహిళలను వేధిస్తే ఇక అంతే.. సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్ ! -
విజయవాడలో పోలీసులపై గన్ తో కాల్పులు, వరంగల్ వ్యక్తి అరెస్ట్ -
ఐఎండీ హెచ్చరిక: 40డిగ్రీలు దాటి ఈ జిల్లాలలో నిప్పుల కుంపటిలా ఎండలు! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!!












Click it and Unblock the Notifications