నకిలీ 2వేల నోట్లు! : ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు
తాజాగా హైదరాబాద్ లోని ఎల్బీనగర్ పరిధిలో నకిలీ నోట్ల ముఠా గుట్టు రట్టు చేశారు రాచకొండ కమిషనరేట్ పోలీసులు. వారి నుంచి దాదాపు రూ.33లక్షల విలువ చేసే రూ.2వేల నోట్లను స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ : కొత్తగా మార్కెట్లోకి వచ్చిన రూ.2వేల నోటుకు అప్పుడే నకిలీలు కూడా తయారైపోతున్నాయి. కొత్త నోట్లలో ప్రత్యేక సెక్యూరిటీ ఫీచర్లు ఏమి లేవని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్వయంగా వెల్లడించిన నేపథ్యంలో.. నకిలీ నోట్ల ముఠాలకు మరింత ఊతమిచ్చినట్టయింది.

తాజాగా హైదరాబాద్ లోని ఎల్బీనగర్ పరిధిలో నకిలీ నోట్ల ముఠా గుట్టు రట్టు చేశారు రాచకొండ కమిషనరేట్ పోలీసులు. వారి నుంచి దాదాపు రూ.33లక్షల విలువ చేసే రూ.2వేల నోట్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ముఠాలోని ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. కాగా, నకిలీ నోట్లను చలామణిలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్న ముఠాలపై పోలీసులు ప్రత్యేక ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది.
More From
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications