నకిలీ 2వేల నోట్లు! : ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు
తాజాగా హైదరాబాద్ లోని ఎల్బీనగర్ పరిధిలో నకిలీ నోట్ల ముఠా గుట్టు రట్టు చేశారు రాచకొండ కమిషనరేట్ పోలీసులు. వారి నుంచి దాదాపు రూ.33లక్షల విలువ చేసే రూ.2వేల నోట్లను స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ : కొత్తగా మార్కెట్లోకి వచ్చిన రూ.2వేల నోటుకు అప్పుడే నకిలీలు కూడా తయారైపోతున్నాయి. కొత్త నోట్లలో ప్రత్యేక సెక్యూరిటీ ఫీచర్లు ఏమి లేవని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్వయంగా వెల్లడించిన నేపథ్యంలో.. నకిలీ నోట్ల ముఠాలకు మరింత ఊతమిచ్చినట్టయింది.

తాజాగా హైదరాబాద్ లోని ఎల్బీనగర్ పరిధిలో నకిలీ నోట్ల ముఠా గుట్టు రట్టు చేశారు రాచకొండ కమిషనరేట్ పోలీసులు. వారి నుంచి దాదాపు రూ.33లక్షల విలువ చేసే రూ.2వేల నోట్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ముఠాలోని ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. కాగా, నకిలీ నోట్లను చలామణిలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్న ముఠాలపై పోలీసులు ప్రత్యేక ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది.
More From
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications