ఎప్పుడూ ప్రతిపక్షంలోనే ఉండాలి, హరీష్కు జానా కౌంటర్ , ఇద్దరి మధ్య సరదా సంభాషణ
అసెంబ్లీ లాబీల్లో బుదవారం నాడు మంత్రి హరీష్ రావు, సిఎల్ పి నాయకుడు జానారెడ్డి మద్య సరదా సంభాషణ చోటుచేసుకొంది. పూజారులు ఆశీర్వదిస్తోంటే ఎప్పుడూ విపక్షంలోనే ఉండాలని హరీష్ కామెంట్ చేశాడు.
హైదరాబాద్ :తెలంగాణ అసెంబ్లీ లాబీల్లో బుదవారం నాడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డికి, రాష్ట్ర అసెంబ్లీ వ్యవహరాల శాఖ మంత్రి హారీష్ రావు మద్య ఆసక్కికర సంబాషణ చోటుచేసుకొంది.
అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే అసెంబ్లీ లాబీల్లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి మద్య హారీష్ రావు ఆసక్తికరమైన సంభాషణ జరిగింది.ఈ సంబాషణతో అక్కడున్నవారంతా నవ్వుకొన్నారు.

అసెంబ్లీ లాబీల్లోనే ప్రతి పక్ష నాయకుడు జానారెడ్డికి ధర్మపురి ఆలయ కమిటీని మంత్రి హరీష్ రావు పరిచయం చేశాడు.అయితే ఈ సందర్భంగా జానారెడ్డిని ఆలయ పూజారులు ఆశీర్వదించారు.
అయితే అదే సమయంలో మీరెప్పుడూ ప్రతిపక్ష నేతగానే ఉండాలంటూ హరీష్ రావు సరదాగా కామెంట్ చేశాడు. అయితే దానికి స్పందించిన జానారెడ్డి కూడ సరదాగానే కౌంటర్ ఇచ్చాడు.
అప్పటి పరిస్థితులను బట్టి డిసైడ్ అవుతోందని హరీష్ రావుకు జానారెడ్డి కౌంటర్ ఇచ్చాడు. జానా కూడ ఈ కౌంటర్ ను నవ్వుతూనే ఇచ్చాడు.దీంతో అక్కడున్నవారంతా పెద్దగా నవ్వారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications