ఇర్రిగేషన్ ఏఈ అదృశ్యం: భార్య కన్నీరుమున్నీరు
మెదక్: తెలంగాణ రాష్ట్రంలోని మెదక్, ఆందోల్ మండలాల ఇరిగేషన్ ఏఈ పరమేశ్వర్ అదృశ్యం కలకలం రేపుతోంది. మిషన్ కాకతీయ పనుల ఒత్తిడి వల్లే పరమేశ్వర్ కనిపించకుండా పోయాడని అతని భార్య సుజాత ఆరోపించారు.
గురువారం సాయంత్రం మెదక్ జిల్లా కేంద్రం సంగారెడ్డి వెళ్తున్నట్లు చెప్పిన పరమేశ్వర్ తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. శుక్రవారం రాత్రి 11 గంటలకు జోగిపేట పోలీస్స్టేషన్లో భార్య సుజాత ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు పరమేశ్వర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఇదిలావుంటే, మెదక్ జిల్లాలోని హవేలిఘన్పూర్లో ఇసుక మాఫియా ఆగడాలు రోజురోజుకూ పెచ్చరిల్లుతున్నాయి. అక్రమంగా ఇసుక తరలిస్తుండగా అడ్డుకున్న వీఆర్వోపై ఇసుక మాఫియా దాడికి తెగబడింది. దీంతో వీఆర్వో తీవ్రంగా గాయపడ్డారు. వీఆర్వో ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications