అనుకున్నం కాలేదు: కెటిఆర్ అసంతృప్తి
తాను అనుకున్న మేర పట్టణాభివృద్ది జరగలేదని, రానున్న రోజుల్లో పట్టణాన్ని సుందరీకరించి, రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన మున్సిపాల్టీగా తీర్చిదిద్దడానికి ఓ ప్రత్యేక అధికారిని నియమిస్తున్నామని రాష్ట్రమంత్రి కల్వకుంట్ల తారకరామారావు స్పష్టం చేశారు. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మున్సిపల్, ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పలు అభివ్రుద్ది పనులకు శంఖుస్దాపనలు చేశారు. సిరిసిల్లా పట్టణం వెంకట్రావునగర్, శినగర్ ల లో సుమారు 66 లక్షల రుపాయలతో పిల్లల పార్క్ లు, శాంతినగర్ బైపాస్ రోడ్డులో సుమారు 2కోట్ల 20లక్షల రూపాయలతో మురుగుకాలువ నిర్మాణానికి భూమిపూజలు చేశారు.
More From
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications