అనుకున్నం కాలేదు: కెటిఆర్ అసంతృప్తి
తాను అనుకున్న మేర పట్టణాభివృద్ది జరగలేదని, రానున్న రోజుల్లో పట్టణాన్ని సుందరీకరించి, రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన మున్సిపాల్టీగా తీర్చిదిద్దడానికి ఓ ప్రత్యేక అధికారిని నియమిస్తున్నామని రాష్ట్రమంత్రి కల్వకుంట్ల తారకరామారావు స్పష్టం చేశారు. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మున్సిపల్, ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పలు అభివ్రుద్ది పనులకు శంఖుస్దాపనలు చేశారు. సిరిసిల్లా పట్టణం వెంకట్రావునగర్, శినగర్ ల లో సుమారు 66 లక్షల రుపాయలతో పిల్లల పార్క్ లు, శాంతినగర్ బైపాస్ రోడ్డులో సుమారు 2కోట్ల 20లక్షల రూపాయలతో మురుగుకాలువ నిర్మాణానికి భూమిపూజలు చేశారు.
More From
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications