ఒక్కరోజు ప్రసారాలు బంద్.. కేబుల్ ఆపరేటర్లు, ఎంఎస్వోల ఆందోళన బాట
హైదరాబాద్ : ట్రాయ్ నిబంధనలకు వ్యతిరేకంగా గళమెత్తుతున్నారు కేబుల్ ఆపరేటర్లు, ఎంఎస్వోలు. ఈమేరకు ఒకరోజు ప్రసారాలు నిలిపివేయడానికి సిద్ధమవుతున్నారు. అంతేకాదు ఈనెల 27న ఇందిరా పార్క్ ధర్నాచౌక్ దగ్గర ఆందోళనకు రెడీ అయ్యారు.
రెండు రాష్ట్రాలకు చెందిన కేబుల్ ఆపరేటర్లు, ఎంఎస్వోలు ఏకతాటిపైకి వచ్చి జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసుకున్నారు. ట్రాయ్ కొత్త నిబంధనలు తమకు భారంగా మారునున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కో ఛానల్ కు 19 రూపాయల భారం పడనుందని అంటున్నారు.

వినియోగదారుల ఇష్టం మేరకు ప్రసారాలు అందించాలనేది ట్రాయ్ కొత్త నిబంధన. దీంతో కేబుల్ ద్వారా ప్రసారమవుతున్న ఛానళ్లు.. ఈనెల 29 నుంచి నిలిచిపోనున్నాయి. కేబుల్ కనెక్షన్ ద్వారా వినియోగదారుడు ఏయే ఛానళ్లు కోరుకుంటున్నారో.. ఆమేరకు ప్యాకేజీల వారీగా ప్రసారాలు పొందే వీలుంది.
More From
-
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు -
సిగ్గుండాలి.. అనసూయ ఒక్క పోస్ట్తో సైలెన్స్! -
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది -
'తల్లికి వందనం’ నిధుల జమ పై ప్రభుత్వం కీలక ప్రకటన, ఇక వారికీ..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
today rashiphalalu: రాహుసూర్యుల శక్తివంతమైన యోగంతో ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు!












Click it and Unblock the Notifications