ఒక్కరోజు ప్రసారాలు బంద్.. కేబుల్ ఆపరేటర్లు, ఎంఎస్వోల ఆందోళన బాట
హైదరాబాద్ : ట్రాయ్ నిబంధనలకు వ్యతిరేకంగా గళమెత్తుతున్నారు కేబుల్ ఆపరేటర్లు, ఎంఎస్వోలు. ఈమేరకు ఒకరోజు ప్రసారాలు నిలిపివేయడానికి సిద్ధమవుతున్నారు. అంతేకాదు ఈనెల 27న ఇందిరా పార్క్ ధర్నాచౌక్ దగ్గర ఆందోళనకు రెడీ అయ్యారు.
రెండు రాష్ట్రాలకు చెందిన కేబుల్ ఆపరేటర్లు, ఎంఎస్వోలు ఏకతాటిపైకి వచ్చి జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసుకున్నారు. ట్రాయ్ కొత్త నిబంధనలు తమకు భారంగా మారునున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కో ఛానల్ కు 19 రూపాయల భారం పడనుందని అంటున్నారు.

వినియోగదారుల ఇష్టం మేరకు ప్రసారాలు అందించాలనేది ట్రాయ్ కొత్త నిబంధన. దీంతో కేబుల్ ద్వారా ప్రసారమవుతున్న ఛానళ్లు.. ఈనెల 29 నుంచి నిలిచిపోనున్నాయి. కేబుల్ కనెక్షన్ ద్వారా వినియోగదారుడు ఏయే ఛానళ్లు కోరుకుంటున్నారో.. ఆమేరకు ప్యాకేజీల వారీగా ప్రసారాలు పొందే వీలుంది.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications