అమెరికా చదువే కాదు, ఉద్యోగమూ కష్టమే: పాపిరెడ్డి, పునరావాస కేంద్రం కాదని ఘంటా
హైదరాబాద్: అమెరికాలో తెలుగు విద్యార్థులు చదువుకోవడంతో పాటు ఉద్యోగం చేయడం కూడా కష్టమేనని తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి అన్నారు. అమెరికా నుంచి విద్యార్తులను తిరిగి పంపించడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
హైదరాబాదులోని తెలంగాణ ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో ఆయన శనివారంనాడు డైరీతో పాటు స్టాటిస్టికల్ బుక్లెట్ను ఆవిష్కరించారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆమోదంతో తెలంగాణ ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఆయన చెప్పారు.

విశ్వవిద్యాలయాలకు వీసీల ఎంపిక ప్రక్రియ వేగంగా జరుగుతుందని చెప్పారు. ఈ ఏడాది ఉన్నత విద్యా మండలి ముందుకు సాగేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
పునరావాస కేంద్రం కాదు
తమ సంస్థ పునరావాస కేంద్రం కాదని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టిఎస్పిఎస్సీ) చైర్మన్ ఘంటా చక్రపాణి అన్నారు. ఖాలీలను తెలియజేస్తే వెంటనే భర్తీ చేస్తామని ఆయన చెప్పారు. ప్రభుత్వ సూచన మేరకు డిఎస్సీ నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు.
ఫిబ్రవరి 4,5 తేదీల్లో జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. నిరుడు తాము 2 వేల ఖాళీలను భర్తీ చేయడానికి 9 నోటిఫికేషన్లు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. చక్రపాణి నేతృత్వంలోని టిఎస్పిఎస్సీ బృందం శనివారంనాడు గవర్నర్ నరసింహన్ను కలిసింది.
-
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications