రేవంత్ రెడ్డికి ఝలక్: ఈ సెషన్ మొత్తం అసెంబ్లీ నుంచి సస్పెన్షన్
తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్యలను సభ నుంచి సస్పెండ్ చేశారు. ఉభయ సభలను ఉద్దేశఇంచి గవర్నర్ నరసింహన్ ప్రసంగించిన సమయంలో వీరిద్దరు ప్రసంగాన్ని అడ్డుకున్నారు.
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్యలను సభ నుంచి సస్పెండ్ చేశారు. ఉభయ సభలను ఉద్దేశఇంచి గవర్నర్ నరసింహన్ ప్రసంగించిన సమయంలో వీరిద్దరు ప్రసంగాన్ని అడ్డుకున్నారు.
గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్నందుకు రేవంత్ రెడ్డి, సండ్రలను ఈ సెషన్ మొత్తానికి సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ మధుసూదనా చారి ప్రకటించారు. బడ్జెట్ సమావేషాలు ఈ నెల 27వ తేదీ వరకు కొనసాగుతాయి.

More From
-
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్..












Click it and Unblock the Notifications