కోర్టుకు తీసుకెళ్తుంటే భద్రతా సమస్య: ఇక జైల్లోనే భత్కల్ విచారణ
హైదరాబాద్: దిల్ సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు యాసిన్ భత్కల్ను ఎల్బీ నగర్ కోర్టులో హాజరుపరిచే సమయంలో భద్రతా సమస్యలు తలెత్తుతున్నాయని సైబరాబాద్ పోలీసులు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో యాసిన్ భత్కల్ను చర్లపల్లి జైలులోనే విచారించేందుకు అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం న్యాయమూర్తి, మల్కాజిగిరి డిసిపి, పీపీలు ఇవాళ చర్లపల్లి జైలులో కోర్టును పరీక్షించారు.

ఇక నుండి వచ్చే వాయిదాలలో భత్కల్ను జైలులోనే విచారించాలని నిర్ణయించారు. ఈ రోజు (గురువారం) భత్కల్ను వీడియో కాన్ఫరెన్సు ద్వారా విచారించారు. జైలు నుంచి ఎల్బీ నగర్ కోర్టుకు తరలించే సమయంలో భద్రతా సమస్యలు తలెత్తుతున్నాయని సైబరాబాద్ పోలీసులు చెబుతున్నారు.
More From
-
జాక్పాట్ కొట్టిన సంజు శాంసన్..!! -
14 ఏళ్లుగా కింగ్ నాగార్జున రికార్డును బీట్ చేయలేకపోతున్న హీరోలు -
బాలయ్య - గోపీచంద్ మలినేని మూవీలో విలన్గా మంచు హీరో..! -
విజయ్ రూ. 250 కోట్ల భరణం? -
Nitish Kumar: బీహార్ సీఎం నితీశ్ కుమార్ రాజీనామా? రేపే నామినేషన్..! -
పాతాళానికి దిగజారుతున్న బంగారం ధరలు -
"అమ్మాయిల బ్రా స్ట్రాప్ కనిపిస్తే ఏమవుతుంది..?" -
ఆ జరిమానా అంతా నేనే కడతా: పీసీబీకి ఆటగాడి బంపరాఫర్! -
ధోనీ అన్నా.. ఐపీఎల్ టైమ్ లో నువ్వే ఇట్ల చేస్తే ఎట్లా -
IND Vs ENG: ఫామ్ లో లేకున్నా ఇంగ్లండ్ ను భయపెడుతున్న ఒకే ఒక్కడు..! -
తెలంగాణ స్పెషల్ 'సల్లచారు'.. ఇలా చేస్తే వేసవిలో చలచల్లగా.. -
ఇరాన్ వ్యూహం భారత్ కు నేర్పుతున్న పాఠం..! సాయిరెడ్డి షాకింగ్ ట్వీట్..!












Click it and Unblock the Notifications