కోర్టుకు తీసుకెళ్తుంటే భద్రతా సమస్య: ఇక జైల్లోనే భత్కల్ విచారణ
హైదరాబాద్: దిల్ సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు యాసిన్ భత్కల్ను ఎల్బీ నగర్ కోర్టులో హాజరుపరిచే సమయంలో భద్రతా సమస్యలు తలెత్తుతున్నాయని సైబరాబాద్ పోలీసులు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో యాసిన్ భత్కల్ను చర్లపల్లి జైలులోనే విచారించేందుకు అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం న్యాయమూర్తి, మల్కాజిగిరి డిసిపి, పీపీలు ఇవాళ చర్లపల్లి జైలులో కోర్టును పరీక్షించారు.

ఇక నుండి వచ్చే వాయిదాలలో భత్కల్ను జైలులోనే విచారించాలని నిర్ణయించారు. ఈ రోజు (గురువారం) భత్కల్ను వీడియో కాన్ఫరెన్సు ద్వారా విచారించారు. జైలు నుంచి ఎల్బీ నగర్ కోర్టుకు తరలించే సమయంలో భద్రతా సమస్యలు తలెత్తుతున్నాయని సైబరాబాద్ పోలీసులు చెబుతున్నారు.
More From
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications