వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ శవయాత్ర నిర్వహించిన సుధీర్‌ రెడ్డి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నోట్ల రద్దు పై కాంగ్రెస్‌ పార్టీ నగరంలోని ఎల్బీనగర్‌లో ఆందోళన నిర్వహించింది. మాజీ ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి అధ్వర్యంలో కాంగెస్‌ కార్యకర్తలు, నాయకులు ప్రధాని మోడీ శవ యాత్రను నిర్వహించారు. ఈ శవయాత్ర నాగోల్ చౌరస్తా నుండి ఎల్బీనగర్‌ చౌరస్తా వరకు సాగింది. ఈ శవయాత్రలో ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డితో పాటు నగర కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రధాని మోడీ శవ యాత్ర అనంతరం మోడీ ఫోటోకు అంత్యక్రియలు నిర్వహించారు.

English summary
Congress leader Sudheer Reddy protested against big notes ban.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X