మోడీ శవయాత్ర నిర్వహించిన సుధీర్ రెడ్డి
హైదరాబాద్: నోట్ల రద్దు పై కాంగ్రెస్ పార్టీ నగరంలోని ఎల్బీనగర్లో ఆందోళన నిర్వహించింది. మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అధ్వర్యంలో కాంగెస్ కార్యకర్తలు, నాయకులు ప్రధాని మోడీ శవ యాత్రను నిర్వహించారు. ఈ శవయాత్ర నాగోల్ చౌరస్తా నుండి ఎల్బీనగర్ చౌరస్తా వరకు సాగింది. ఈ శవయాత్రలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో పాటు నగర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రధాని మోడీ శవ యాత్ర అనంతరం మోడీ ఫోటోకు అంత్యక్రియలు నిర్వహించారు.
More From
-
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు?












Click it and Unblock the Notifications