గోషామహల్ బిజెపి ఎమ్మెల్యేకు బెదిరింపు ఫోన్కాల్స్
హైదరాబాద్: తనను హతమారుస్తామంటూ ఇతర దేశాల నుంచి బెదిరింపు ఫోన్లు వస్తున్నాయని గోషామహల్ భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడు రాజాసింగ్ లోథ్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు.
గురువారం మధ్యాహ్నం 2.45గంటలకు +95125 నంబరుతో ఓ వ్యక్తి ఫోన్ చేసి ‘సౌదీ అరేబియా నుంచి మాట్లాడుతున్నానని, నీ అంతు చూసేందుకు మా ప్రతినిధులు వెంటాడుతున్నారని బెదిరించారు' అని తెలిపారు.

మళ్లీ సాయంత్రం 4.25 గంటలకు +401 నంబరుతో మరో వ్యక్తి ఫోన్ చేసి ‘ముంబైలోని బీడాబజర్కు రా.. అంతు తేలుస్తాం' అని బెదిరించారని రాజాసింగ్ చెప్పారు. మరోసారి +6744 నంబరు నుంచి పాకిస్థాన్కు చెందిన వ్యక్తి మాట్లాడుతూ.. ‘తమ సంస్థ ప్రతినిధుల నుంచి తప్పించుకోలేవు' అని బెదిరించారని పోలీసులకు చేసిన ఫిర్యాదు తెలిపారు.
స్పందించిన సిపి విచారణ జరిపించి బాధ్యతులను అరెస్ట్ చేసి, పూర్తి రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు ఆయన రాజాసింగ్ లోథా తెలిపారు. ఆయనకు గతంలో కూడా బెదిరింపు కాల్స్ వచ్చిన విషయం తెలిసిందే.
మరో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే, తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డికి కూడా గతంలో పలుమార్లు బెదిరింపు ఫోన్కాల్స్ వచ్చిన విషయం తెలిసిందే.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications