50 ఉచిత వాహనాలు
హైదరాబాద్: ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలను పెంచేందుకు త్వరలో అమ్మ ఒడి 102 వాహనాలను ప్రారంభిస్తామని మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడించారు. పేదల మృతదేహాలను వారి ఇళ్లకు చేర్చడానికి ప్రభుత్వం 50 ఉచిత వాహనాలను ఏర్పాటు చేసిందని ఆయన ప్రకటించారు. గాంధీ ఆస్పత్రిలో ఈ వాహనాలను డిప్యూటీ సీఎం మహమూద్ ఆలీ, మంత్రులు లక్ష్మారెడ్డి, తలసాని, పద్మారావు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరణించిన వారి మృతదేహాలను ఉచితంగా వారి ఇంటికి చేరవేసేందుకు వీలుగా పార్థివ వాహానాలను ప్రభుత్వం ప్రవేశ పెట్టిందన్నారు.
More From
-
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్












Click it and Unblock the Notifications