50 ఉచిత వాహనాలు
హైదరాబాద్: ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలను పెంచేందుకు త్వరలో అమ్మ ఒడి 102 వాహనాలను ప్రారంభిస్తామని మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడించారు. పేదల మృతదేహాలను వారి ఇళ్లకు చేర్చడానికి ప్రభుత్వం 50 ఉచిత వాహనాలను ఏర్పాటు చేసిందని ఆయన ప్రకటించారు. గాంధీ ఆస్పత్రిలో ఈ వాహనాలను డిప్యూటీ సీఎం మహమూద్ ఆలీ, మంత్రులు లక్ష్మారెడ్డి, తలసాని, పద్మారావు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరణించిన వారి మృతదేహాలను ఉచితంగా వారి ఇంటికి చేరవేసేందుకు వీలుగా పార్థివ వాహానాలను ప్రభుత్వం ప్రవేశ పెట్టిందన్నారు.
More From
-
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications