రైస్ మిల్లర్ల నుండి లంచం తీసుకొంటూ పట్టుబడ్డ విజిలెన్స్ ఎస్ పి
అవినితీ, అక్రమాలు జరగకుండా చూడాల్సిన విజిలెన్స్ ఎస్ పి లంచం తీసుకొంటూ ఎసిబి అధికారులకు గురువారం నాడు పట్టుబట్టాడు. విజిలెన్స్ లో ఎస్ పి స్థాయి అధికారి లంచం తీసుకొంటూ పట్టుబడడం ,
నల్గొండ :అవినితీ, అక్రమాలు జరగకుండా చూడాల్సిన విజిలెన్స్ ఎస్ పి లంచం తీసుకొంటూ ఎసిబి అధికారులకు గురువారం నాడు పట్టుబట్టాడు. విజిలెన్స్ లో ఎస్ పి స్థాయి అధికారి లంచం తీసుకొంటూ పట్టుబడడం ఇదే తొలిసారిగా చెబుతున్నారు.
నల్లగొండ విజిలెన్స్ ఎస్ పి గా భాస్కర్ రావు పనిచేస్తున్నాడు. జిల్లాలోని రైస్ మిల్లర్ వ్యాపారులను భాస్కర్ రావు కొంత కాలంగా లంచం అడుగుతున్నాడు. 12 మంది రైస్ మిల్లు వ్యాపారులను లంచం డిమాండ్ చేస్తున్నాడు.

పెద్ద నగదు నోట్లు రద్దు చేయడంతో పాటు వ్యాపారాలు సక్రమంగా సాగడం లేదని వ్యాపారులు చెప్పినా విజిలెన్స్ ఎస్ పి భాస్కర్ రావు వినలేదు. తాను క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండా ఉండాలంటే తనకు లంచం ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్ చేస్తున్నాడు.
రైస్ మిల్లర్స్ కొందరు విజిలెన్స్ ఎస్ పి లంచం డిమాండ్ చేయడంతో ఎసిబి అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎసిబి అధికారులు ఇవాళ ఆయనను వలపన్ని పట్టుకొన్నారు.
తన ఇంట్లోనే లక్ష రూపాయాలను రైస్ మిల్లర్ల నుండి భాస్కర్ రావు తీసుకొంటుండగా వలపన్ని ఎసిబి అధికారులు పట్టుకొన్నారు. భాస్కర్ రావు ఇంటితో పాటు ఆయన స్వంత జిల్లా వరంగల్ తో పాటు ఆయన బంధువుల ఇళ్ళలో కూడ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications