వద్దని అరిచినా: అబిడ్స్లో బిల్డింగ్పైనుంచి దూకి యువతి ఆత్మహత్య, నీట్ అర్హత సాధించకపోవడమే..
Recommended Video

హైదరాబాద్: నగరంలోని అబిడ్స్ ప్రాంతంలో యువతి అనుమానాస్పద మృతితో కలకలం రేగింది. మంగళవారం ఉదయం మయూరి కాంప్లెక్స్ బిల్డింగ్ పైనుంచి కిందపడి ఓ యువతి మృతి చెందింది.
స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. యువతి వివరాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. పదో అంతస్థు నుంచి కిందపడి ఆమె ప్రాణాలు వదిలినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు.

కాగా, సీసీ కెమెరా ఫుటేజీ పరిశీలిస్తే ఆ యువతి ఒక్కరే బిల్డింగ్పైకి ఎక్కి అక్కడ్నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే, ఆ యువతి ఎందుకు ఆత్మహత్యకు పాల్పడింది అనే విషయం తేలాల్సి ఉంది.
పలువురు ఆమెను గమనించి దూకొద్దని అరిచినప్పటికీ ఆమె దూకేయడం గమనార్హం. ఆ భవనంకు ఎదురుగా ఉన్న భవనం నుంచి ఎవరో ఒకరు ఆ యువతి ఆత్మహత్యకు సంబంధించిన వీడియోను తీశారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది.
నీట్ అర్హత సాధించనందుకే..
మృతి చెందిన యువతి హైదరాబాద్లోని బర్కత్పురాకు చెందిన జస్లిన్ కౌర్(18) అని పోలీసులు గుర్తించారు. సోమవారం విడుదలైన నీట్ ఫలితాల్లో అర్హత సాధించకపోవడంతో మనస్తాపానికి గురైన ఆ అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. యువతి మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications