బెజవాడలో సిలికానాంధ్ర లక్ష గళార్చన

తిరుమల తిరుపతి దేవస్థానం, ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖలు సౌజన్యం వహిస్తున్నాయన్నారు. ఈ నెల 23 నుంచి 27 వరకు విజయవాడలోని తుమ్మలపల్లి కళా క్షేత్రంలో 'అఖండ సహస్ర సంకీర్తనార్చన' కార్యక్రమం ఉంటుందని వివరించారు. 'లక్ష గళ గోవిందనామార్చన-శ్రీనివాస కళ్యాణం' కార్యక్రమం 27 సాయంత్రం ఆరు గంటలకు విజయవాడలోని ఇందిర గాంధీ మున్సిపల్ స్టేడియంలో జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని ఆనంద్ కోరారు. పూర్తి వివరాలకు 99892 95939, 98660 01119, 94401 88880, లేదా [email protected] లేదా www.siliconandhra.org సంప్రదించవచ్చన్నారు.
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications