బెజవాడలో సిలికానాంధ్ర లక్ష గళార్చన

తిరుమల తిరుపతి దేవస్థానం, ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖలు సౌజన్యం వహిస్తున్నాయన్నారు. ఈ నెల 23 నుంచి 27 వరకు విజయవాడలోని తుమ్మలపల్లి కళా క్షేత్రంలో 'అఖండ సహస్ర సంకీర్తనార్చన' కార్యక్రమం ఉంటుందని వివరించారు. 'లక్ష గళ గోవిందనామార్చన-శ్రీనివాస కళ్యాణం' కార్యక్రమం 27 సాయంత్రం ఆరు గంటలకు విజయవాడలోని ఇందిర గాంధీ మున్సిపల్ స్టేడియంలో జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని ఆనంద్ కోరారు. పూర్తి వివరాలకు 99892 95939, 98660 01119, 94401 88880, లేదా [email protected] లేదా www.siliconandhra.org సంప్రదించవచ్చన్నారు.
More From
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications